● ఇతర ప్రాంతాల్లో ఉంటున్న ఓటర్లను రప్పించేందుకు యత్నం ● ఇతర డివిజన్లకు వెళ్లిన వారిపైనా దృష్టి ● ముందస్తుగా రవాణా ఖర్చులు చెల్లింపు ● అవసరమైతే వాహనం పంపుతామంటున్న అభ్యర్థులు | - | Sakshi
Sakshi News home page

● ఇతర ప్రాంతాల్లో ఉంటున్న ఓటర్లను రప్పించేందుకు యత్నం ● ఇతర డివిజన్లకు వెళ్లిన వారిపైనా దృష్టి ● ముందస్తుగా రవాణా ఖర్చులు చెల్లింపు ● అవసరమైతే వాహనం పంపుతామంటున్న అభ్యర్థులు

Feb 9 2026 7:55 AM | Updated on Feb 9 2026 7:55 AM

● ఇతర

● ఇతర ప్రాంతాల్లో ఉంటున్న ఓటర్లను రప్పించేందుకు యత్నం ●

● ఇతర ప్రాంతాల్లో ఉంటున్న ఓటర్లను రప్పించేందుకు యత్నం ● ఇతర డివిజన్లకు వెళ్లిన వారిపైనా దృష్టి ● ముందస్తుగా రవాణా ఖర్చులు చెల్లింపు ● అవసరమైతే వాహనం పంపుతామంటున్న అభ్యర్థులు

మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం తుది దశకు చేరింది. నేటి సాయంత్రం 5 గంటలకు మైకులు మూగబోనున్నాయి. దీంతో అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి తిప్పలు పడుతున్నారు. మరోవైపు స్థానికంగా ఓటు ఉండి విద్య, ఉద్యోగం, ఉపాధి నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లినవారిని రప్పించే ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఓటరు జాబితా ఆధారంగా దూరంగా ఉంటున్న వారిని రప్పించేందుకు ఫోన్లు చేస్తున్నారు. ముందస్తుగా రవాణా చార్జీలు చెల్లిస్తున్నారు. ఐదుగురు ఓటర్లు ఒకేచోట ఉంటే వాహ నం తీసుకుని రావాలని, కిరాయి చెల్లిస్తామని చెబుతున్నారు.

● ఇతర ప్రాంతాల్లో ఉంటున్న ఓటర్లను రప్పించేందుకు యత్నం ●1
1/3

● ఇతర ప్రాంతాల్లో ఉంటున్న ఓటర్లను రప్పించేందుకు యత్నం ●

● ఇతర ప్రాంతాల్లో ఉంటున్న ఓటర్లను రప్పించేందుకు యత్నం ●2
2/3

● ఇతర ప్రాంతాల్లో ఉంటున్న ఓటర్లను రప్పించేందుకు యత్నం ●

● ఇతర ప్రాంతాల్లో ఉంటున్న ఓటర్లను రప్పించేందుకు యత్నం ●3
3/3

● ఇతర ప్రాంతాల్లో ఉంటున్న ఓటర్లను రప్పించేందుకు యత్నం ●

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement