ఓటర్లను ప్రలోభాలకు గురిచేయొద్దు | - | Sakshi
Sakshi News home page

ఓటర్లను ప్రలోభాలకు గురిచేయొద్దు

Dec 5 2025 6:48 AM | Updated on Dec 5 2025 6:48 AM

ఓటర్లను ప్రలోభాలకు గురిచేయొద్దు

ఓటర్లను ప్రలోభాలకు గురిచేయొద్దు

లక్సెట్టిపేట: ఓటర్లను ప్రలోభాలకు గురిచేయొద్దని అదనపు కలెక్టర్‌ చంద్రయ్య సూచించారు. గురువా రం మండల కేంద్రంలోని కేఎస్సార్‌ ఫంక్షన్‌హాల్‌లో దండేపల్లి, లక్సెట్టిపేట, జన్నారం మండలాల స ర్పంచ్‌ అభ్యర్థులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఓటర్లకు ఓటు వేసే స్వేచ్ఛ ఇ వ్వాలని, ఎలాంటి ప్రలోభాలకు గురిచేయవద్దని, ఇబ్బందులకు గురి చేయవద్దని తెలిపారు. రాష్ట్ర ఎ న్నికల పరిశీలకుడు మనోహర్‌ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమావళిని పాటించాలని సూ చించారు. అందరి సహకారంతో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని సూచించా రు. ఎన్నికలపై అవగాహన కల్పించారు. ఎన్నికల వ్యయ పరిశీలకుడు రాజేశ్వర్‌ అధికారులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement