‘లంబాడాలు ఐకమత్యంగా ఉండాలి’ | - | Sakshi
Sakshi News home page

‘లంబాడాలు ఐకమత్యంగా ఉండాలి’

Oct 19 2025 6:35 AM | Updated on Oct 19 2025 6:35 AM

‘లంబాడాలు ఐకమత్యంగా ఉండాలి’

‘లంబాడాలు ఐకమత్యంగా ఉండాలి’

పాతమంచిర్యాల: లంబాడా జాతి బిడ్డలు తమ సమస్యల పరిష్కారం కోసం ఐకమత్యంగా ముందుకు సాగాలని మాజీ ఎంపీ రవీంద్రనాయక్‌ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని నార్త్‌ఇన్‌ హోటల్‌లో లంబాడా నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బంజా రా, సుగాలి, ఎరుకల కులాల వారిపై ఆదివా సీ నాయకులు చేస్తున్న అసత్య ప్రచారాన్ని ఆపాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఆల్‌ ఇండియా బంజారా సేవా సంఘం(ఏఐబీఎస్‌ఎస్‌) అధ్యక్షుడు అజ్మీర శ్యాంనాయక్‌, నాయకులు ఆత్మారావు, బూక్యా రవినాయక్‌, ధరావత్‌ పంతుల నాయక్‌, ఏఐబీఎస్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు సపాట్‌ శంకర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement