కార్మికుల రక్షణలో వర్క్‌మెన్‌ ఇన్‌స్పెక్టర్లు కీలకం | - | Sakshi
Sakshi News home page

కార్మికుల రక్షణలో వర్క్‌మెన్‌ ఇన్‌స్పెక్టర్లు కీలకం

Jul 21 2025 7:49 AM | Updated on Jul 21 2025 7:49 AM

కార్మికుల రక్షణలో వర్క్‌మెన్‌ ఇన్‌స్పెక్టర్లు కీలకం

కార్మికుల రక్షణలో వర్క్‌మెన్‌ ఇన్‌స్పెక్టర్లు కీలకం

మందమర్రిరూరల్‌: కార్మికుల రక్షణలో వర్క్‌మెన్‌ ఇన్‌స్పెక్టర్లు కీలకమని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు. శనివారం మందమర్రి ఏరియాలోని యూని యన్‌ కార్యాలయంలో ఏరియాస్థాయి వర్క్‌మెన్‌ ఇన్‌స్పెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 25న జరుగనున్న సేఫ్టీ ట్రైపార్టెడ్‌ సమావేశంలో సమస్యలు డీజీఎంఎస్‌ దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. ఈ సందర్భంగా కేకే–5 గనికి చెందిన సీఐటీయూ నాయకుడు కోరె సిద్దాంత్‌ ఏఐటీయూసీలో చేరగా కండువా కప్పి యూనియన్‌లోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో కాసిపేట బ్రాంచ్‌ కార్యదర్శి దాగం మల్లేశ్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement