ఉత్సవాలు జరపాలి.. | - | Sakshi
Sakshi News home page

ఉత్సవాలు జరపాలి..

Sep 17 2025 10:06 AM | Updated on Sep 17 2025 10:06 AM

ఉత్సవ

ఉత్సవాలు జరపాలి..

నిజాం కాలంలో వందలాది మంది ని బందీలుగా తీ సుకువచ్చి నాటి కాలాపాని జైలు లో ఉంచేవారు. నాటి చరిత్రకు ఆనవాళ్లుగా ఉన్న జై లుఖానాపై ప్రభుత్వం దృష్టిపెట్టి స్మారకంగా అభివృద్ధి చేయాలి. సెప్టెంబర్‌ 17న అధికారికంగా జైలు ప్రాంగణంలో ఉత్సవాలు నిర్వహించాలి.

– సంబు వెంకటరమణ, వీహెచ్‌పీ

జిల్లా ఉపాధ్యక్షుడు, నాగర్‌కర్నూల్‌

నేటి తరానికి తెలిసేలా..

నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా, దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన వారిని మన్న నూర్‌ జైలులో శిక్షించారు. ఇక్కడి కాలా పాని నీళ్లు తాగితే సచ్చిపోతారని ఉద్యమకారుల ను భయపెట్టేవారు. జైలు చరిత్రను నేటి తరానికి తెలిసేలా, వెలుగులోకి తెచ్చేలా అభివృద్ధి చేయాలి.

– తుమ్మల నారాయణరెడ్డి,

మన్ననూర్‌

ఉత్సవాలు జరపాలి.. 
1
1/1

ఉత్సవాలు జరపాలి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement