వేద విద్యతో ఆధ్యాత్మిక జ్ఞానం
వేద విద్యాలయంలో క్రమశిక్షణతో విద్యను అందిస్తున్నాం. ప్రతి రోజు తెల్లవారు జాము న 4.30 గంటలకు వేద విద్యార్థుల దినచర్య ప్రారంభమై రాత్రి 9.45 గంటలకు ముగుస్తుంది. ప్రతీది ప్రణాళికా బద్దంగా జరుగుతోంది. వేద విద్యతో ఆధ్యాత్మిక జ్ఞానం కలుగుతోంది, ఉపనిషత్తులు, భగవద్గీత వంటి గ్రంథాలు ధ్యానం, స్వీయ పరిశీలన జరుగుతుంది.
– హెచ్.కె. మనోహర్ రావు, సభ్యులు,
అఖిల భారతీయ బ్రాహ్మణ
కరివేన నిత్యాన్నదాన సత్రం


