కరపత్రం ఆవిష్కరణ | - | Sakshi
Sakshi News home page

కరపత్రం ఆవిష్కరణ

Nov 9 2025 7:11 AM | Updated on Nov 9 2025 7:11 AM

కరపత్రం ఆవిష్కరణ

కరపత్రం ఆవిష్కరణ

కాగజ్‌నగర్‌ టౌన్‌: ఈ నెల 24, 25 తేదీల్లో జిల్లా కేంద్రంలోని వడ్డేపల్లి గార్డెన్‌లో నిర్వహించనున్న సీఐటీయూ ద్వితీయ మహాసభల ప్రచార కరపత్రాన్ని కాగజ్‌నగర్‌ పట్టణంలో శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి ముంజం శ్రీ నివాస్‌ మాట్లాడారు. మహాసభలకు రాష్ట్ర న లుమూలల నుంచి అధికసంఖ్యలో కార్యకర్తలు హాజరుకానున్నట్లు తెలిపారు. మహాసభల్లో కార్మికుల సమస్యలపై చర్చించనున్నట్లు పేర్కొన్నారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాజేందర్‌, ఉపాధ్యక్షుడు శంకర్‌, నాయకులు సంజీవ్‌, అరుణ, మల్లేశ్వరి, రాణి, వినోద, తిరుపతి, అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement