ఎస్టీయూ జిల్లా కార్యవర్గం | - | Sakshi
Sakshi News home page

ఎస్టీయూ జిల్లా కార్యవర్గం

Sep 7 2025 7:48 AM | Updated on Sep 7 2025 7:48 AM

ఎస్టీయూ జిల్లా కార్యవర్గం

ఎస్టీయూ జిల్లా కార్యవర్గం

ఆసిఫాబాద్‌రూరల్‌: ఎస్టీయూ జిల్లా కార్యవర్గాన్ని శనివారం జిల్లా కేంద్రంలోని సంఘ భవనంలో రాష్ట్ర కార్యదర్శి సదానందంగౌడ్‌ సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అ ధ్యక్షుడిగా పుర్క మానిక్‌రావు, ప్రధాన కార్యదర్శిగా తుకారాం, గౌవవాధ్యక్షుడిగా సంతో ష్‌, ఉపాధ్యక్షులుగా లక్ష్మణ్‌, అన్నపూర్ణ, అదనపు ప్రధాన కార్యదర్శిగా బాదిరావు, కార్యదర్శులుగా అహ్మద్‌, శారద, స్రవంతి, ఆర్థిక కార్యదర్శులుగా నగేశ్‌, లక్ష్మణ్‌ ఎన్నికయ్యా రు. సంఘం బలోపేతానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement