విద్యుత్‌ తీగలు అమర్చిన ఇద్దరి అరెస్టు | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ తీగలు అమర్చిన ఇద్దరి అరెస్టు

Mar 6 2025 1:47 AM | Updated on Mar 6 2025 1:47 AM

పెంచికల్‌పేట్‌: వన్యప్రాణులను వేటాడటానికి విద్యుత్‌ తీగలను అమర్చిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎఫ్‌ఆర్‌వో అనిల్‌ కుమార్‌ తెలి పారు. కమ్మర్‌గాం గ్రామానికి చెందిన తలండి వెంకటేశ్‌, సిడాం అశోక్‌ వన్యప్రాణులను వేటడానికి పంట చేనులో విద్యుత్‌ తీగలను అమర్చరానే పక్కా సమాచారంతో సిబ్బందితో కలిసి దాడి చేసి అదుపులో తీసుకుని విచారించగా నేరం ఒప్పుకున్నారు. నిందితులను ఇద్దరిని కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్‌ విధించినట్లు తెలిపారు. వారి వెంట ఎఫ్‌ఎస్‌వో జగన్‌మోహన్‌, ఎఫ్‌బీవో విజయలక్ష్మీ, సిబ్బంది ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement