
బాలల సంరక్షణకు పాటుపడాలి
ఆసిఫాబాద్రూరల్: బాలల సంరక్షణకు ఉపాధ్యాయులు కృషి చేయాలని డీసీపీవో మహేశ్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో రెండో విడత ఉపాధ్యాయుల శిక్షణలో భాగంగా టీ చర్లకు పోక్సో చట్టం 2012పై అవగాహన క ల్పించారు. ఆయన మాట్లాడుతూ లైంగిక దా డులకు గురైన బాలలను గుర్తించడానికి అనుసరించే విధానాలపై సూచనలు చేశారు. సమస్యలను పరిష్కరించుకునేందుకు 1098 హె ల్ప్లైన్ను వినియోగించేలా వారికి మెలుకువలు నేర్పించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో చైల్డ్ హెల్ప్లైన్ కోఆర్డినేటర్ ప్రవీణ్ కుమార్, వెంకటేశ్వర్లు, టీచర్లు పాల్గొన్నారు.