పదో తరగతి వార్షిక పరీక్షలు సోమవారం ముగిశాయి. చివరి పరీక్ష రాసిన
విద్యార్థులు సంతోషంగా
కేంద్రాల నుంచి
బయటకు వచ్చారు.
అనంతరం పరీక్షలు ఎలా రాశారు.. ఇంటర్లో ఏ కాలేజీలో చేరుతున్నారనే
వివరాలు చర్చించుకున్నారు.
ఆ తర్వాత స్నేహితులంతా ఆటోగ్రాఫ్లు, ఫోన్ నెంబర్లు ఇచ్చి పుచ్చుకుని
ఇళ్లకు బయలుదేరారు.
– స్టాఫ్ ఫొటోగ్రాఫర్


