కేసులు | - | Sakshi
Sakshi News home page

కేసులు

Dec 9 2025 9:29 AM | Updated on Dec 9 2025 9:29 AM

కేసుల

కేసులు

మంగళవారం శ్రీ 9 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2025

న్యూస్‌రీల్‌

మూడు దశల ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు

జిల్లాలో బందోబస్తుకు 104 క్లస్టర్లు

సున్నిత ప్రాంతాలుగా 60 గ్రామపంచాయతీలు

అక్రమ మద్యంపై 114 కేసులు, 104 మంది బైండోవర్‌

ఫ్లయింగ్‌ స్క్వాడ్‌, స్పెషల్‌ స్క్వాడ్‌తో పర్యవేక్షణ

‘సాక్షి’తో సీపీ గౌస్‌ ఆలం

మంగళవారం శ్రీ 9 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2025

నిబంధనలు ఉల్లంఘిస్తే

సాక్షిప్రతినిధి,కరీంనగర్‌: గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా సాగేలా అభ్యర్థులు సహకరించాలని, ఎవరు నిబంధనలు ఉల్లంఘించినా ఉపేక్షించేది లేదని కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌ గౌస్‌ ఆలం అన్నారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తామని స్పష్టంచేశారు. గ్రామపంచాయతీ ఎన్నికల కోసం బందోబస్తు ఏర్పాట్లు పూర్తి చేశామని వెల్లడించారు. సున్నితమైన గ్రామాలను గుర్తించి, ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. ప్రతీ మండలానికి ఒక ఏసీపీని ఇన్‌చార్జీగా పెట్టామని తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా సోమవారం ‘సాక్షి’తో మాట్లాడారు.

కేసులు1
1/1

కేసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement