చెవికి తీవ్ర నష్టం | - | Sakshi
Sakshi News home page

చెవికి తీవ్ర నష్టం

Sep 7 2025 7:54 AM | Updated on Sep 7 2025 7:54 AM

చెవికి తీవ్ర నష్టం

చెవికి తీవ్ర నష్టం

చెవికి తీవ్ర నష్టం

సెల్‌ఫోన్‌ వచ్చాక చెవుడు సమస్యలు ఎక్కువయ్యాయి. 12–34 ఏళ్ల మధ్య 24శాతం మంది పర్సనల్‌ లిసెనింగ్‌ డివైజ్‌ (హెడ్‌ఫోన్స్‌, ఇయర్‌ బడ్స్‌) వాడుతూ, 48శాతం మంది 85 డిసెబుల్స్‌ కన్నా ఎక్కువ శబ్దాన్ని వింటూ వినికిడి సమస్యల బారిన పడుతున్నారు. తీవ్రమైన శబ్దం వినడం వల్ల శ్రవణ వ్యవస్థలో ఉండే సూక్ష్మమైన హెయిర్‌ సెల్స్‌ దెబ్బతిని చెవుడు ఏర్పడుతుంది. డీజే సౌండ్‌ లాంటి అధిక వాల్యూమ్‌తో శాశ్వత చెవుడు వచ్చే అవకాశముంది. మ్యూజిక్‌, వాయిస్‌కాల్స్‌ హెడ్‌ఫోన్స్‌, ఇయర్‌ బడ్స్‌తో ఎక్కువ సమయం వినడం వల్ల బ్రెయిన్‌ సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఇయర్‌ఫోన్స్‌, హెడ్‌ఫోన్స్‌, సెల్‌ఫోన్‌, డీజే సౌండ్‌ను ఎంత తక్కువగా ఉపయోగిస్తే అంత మేలు. – ప్రశాంత్‌,

ఈఎన్‌టీ నిపుణుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement