కల్యాణిలో ఫ్లాగ్‌ మార్చ్‌ | - | Sakshi
Sakshi News home page

కల్యాణిలో ఫ్లాగ్‌ మార్చ్‌

Dec 13 2025 7:32 AM | Updated on Dec 13 2025 7:32 AM

కల్యాణిలో ఫ్లాగ్‌ మార్చ్‌

కల్యాణిలో ఫ్లాగ్‌ మార్చ్‌

కల్యాణిలో ఫ్లాగ్‌ మార్చ్‌

ఉమ్మడి నిజాంసాగర్‌ మండలంలో..

ఎల్లారెడ్డి రూరల్‌ : కల్యాణి గ్రామంలో పోలీసులు శుక్రవారం ఫ్లాగ్‌ మార్చ్‌ నిర్వహించారు. గ్రామంలో ప్రతి కాలనీలో తిరిగి ఓటుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా ప్రశాంతంగా ఓటు వేయాలని సూచించారు. కార్యక్రమంలో సీఐ రాజారెడ్డి, ఎస్సై మహేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

నిజాంసాగర్‌: నిజాంసాగర్‌, మహమ్మద్‌నగర్‌ మండల కేంద్రాలతో పాటు మాగి గ్రామంలో శుక్రవారం పోలీసులు ఫ్లాగ్‌ మార్చ్‌ నిర్వహించారు. బాన్సువాడ రూరల్‌ సీఐ తిరుపయ్య, ఎస్సై శివకుమార్‌ తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement