తెలంగాణ ఎంసెట్‌–23 ఫలితాల్లో ఆదిత్య జయకేతనం | - | Sakshi
Sakshi News home page

తెలంగాణ ఎంసెట్‌–23 ఫలితాల్లో ఆదిత్య జయకేతనం

May 26 2023 2:10 AM | Updated on May 26 2023 2:10 AM

- - Sakshi

బాలాజీచెరువు (కాకినాడ సిటీ): తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన టీఎస్‌ ఎంసెట్‌–23 ఫలితాల్లో ఆదిత్య విద్యార్థులు ప్రతిభ చూపారు. ఎ.లిఖిత్‌ 56వ ర్యాంక్‌, టీఎస్‌ఎస్‌ తేజస్విని 62వ ర్యాంక్‌ సాధించి రాష్ట్ర స్థాయిలో ఘనత చాటారు. వీరితో పాటు వరుసగా 162, 293, 350, 386, 394 వంటి అత్యుత్తమ ర్యాంకులు సాధించి సత్తా చాటారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులను ఆదిత్య విద్యాసంస్థల చైర్మన్‌ శేషారెడ్డి, కార్యదర్శి దీపక్‌రెడ్డి, హాస్టల్స్‌ డైరెక్టర్‌ లక్ష్మీరాజ్యం, డైరెక్టర్లు శృతి, సుగుణ అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement