‘పసరంటిన కొడవలి’ పుస్తకావిష్కరణ | - | Sakshi
Sakshi News home page

‘పసరంటిన కొడవలి’ పుస్తకావిష్కరణ

Jul 27 2026 12:54 AM | Updated on Jul 27 2026 12:54 AM

కందనూలు: జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో ఆ దివారం నెలపొడుపు సాహిత్య సాంస్కృతిక సాహి త్య వేదిక ఆధ్వర్యంలో రచయిత వనపట్ల సుబ్బ య్య రచించిన పసరంటిన కొడవలి పుస్తకాన్ని మా జీ మంత్రి నిరంజన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అమ్మల జీవిత చరిత్ర, తల్లుల శ్రామిక బహుజన తత్వాన్ని అక్షరాల రూపంలో తీర్చిదిద్దడం అభినందనీయమని కొనియాడారు. కార్యక్రమంలో ప్రొ.కోటేశ్వర్‌రావు, వహిద్‌ఖాన్‌, వనపట్ల సర్పంచ్‌ వాసుదేవుడు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement