
ఆరుగురు విద్యార్థుల మృతదేహాలు లభ్యం
రూ.లక్ష ఎక్స్గ్రేషియా: మంత్రి శ్రీధర్బాబు
మృతిచెందిన ఆరుగురి కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ఎక్స్గ్రేషియా, అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు హామీ ఇచ్చారు. ఆదివారం రాత్రి అంబట్పల్లిలోని మృతులు పట్టి మధుసూదన్, శివమనోజ్ తండ్రి వెంకట్స్వామి, కర్ణాల రాహుల్ తండ్రి సమ్మయ్య, రక్షిత్ తల్లి తోగరి సాంబను పరామర్శించి, ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట కాంగ్రెస్పార్టీ నాయకులు విలాస్రావు, రాజబాబు, పద్మ, ప్రభాకర్రెడ్డి, చల్ల తిరుపతి ఉన్నారు.

ఆరుగురు విద్యార్థుల మృతదేహాలు లభ్యం