భద్రకాళి అమ్మవారికి పుష్పార్చన | - | Sakshi
Sakshi News home page

భద్రకాళి అమ్మవారికి పుష్పార్చన

Mar 26 2026 11:40 AM | Updated on Mar 26 2026 11:40 AM

భద్రకాళి అమ్మవారికి పుష్పార్చన

హన్మకొండ కల్చరల్‌ : భద్రకాళి దేవాలయంలో వసంత నవరాత్ర ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బుధవారం అమ్మవారికి పుష్పార్చన నిర్వహించారు. అర్చకులు, శ్రీభద్రకాళి సాంగ ఆగమ వేదపాఠశాల విద్యార్థులు తెలుపురంగు చా మంతి పూలకు సంప్రోక్షణ జరిపి అ మ్మవారికి లక్షపుష్పార్చన చేశారు. పూజా కార్యక్రమాలకు వేల్పుల భాస్కర్‌, సత్యవతి, రోహిత్‌ ఉభయదాతలుగా వ్యవహరించారు. దేవాలయ ధ ర్మకర్తలు, సిబ్బంది పాల్గొన్నారు. అ లాగే, కాసం పుల్లయ్య వస్త్ర దుకాణం అధినేత కాసం నమశ్శివాయ ఆలయానికి 16 ఎల్‌ఈడీ లైట్లను అందజేశారు. దేవాలయ పరిశీలకుడు క్రాంతికుమార్‌, వాసవీకబ్ల్‌ ఇంటర్నేషనల్‌ సెక్రటరీ దాచేపల్లి సీతారాం పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement