అరగంట వర్షానికే ఆగమాగం | - | Sakshi
Sakshi News home page

అరగంట వర్షానికే ఆగమాగం

Sep 22 2023 12:54 AM | Updated on Sep 22 2023 12:54 AM

వరంగల్‌ నగరంలో గురువారం మధ్యాహ్నం అరగంటపాటు కురిసిన వర్షానికే ప్రజా రవాణా ఆగమాగమైంది. హనుమకొండలోని ప్రభుత్వ కాకతీయ డిగ్రీ కళాశాల, అంబేడ్కర్‌ భవన్‌, అశోక్‌నగర్‌, ఎన్జీఓస్‌ కాలనీల రోడ్లలో మోకాలు లోతు వరకు వరద చేరుకుంది. దీంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వాహనాలు మధ్యలోనే ఆగిపోయాయి. అస్తవ్యస్తమైన నాలా వ్యవస్థ వల్లే డ్రెయినేజీలు నిండి నీరు రోడ్లపైకి చేరుతుందని నగరవాసులు వాపోతున్నారు.

– సాక్షి స్టాఫ్‌ఫొటోగ్రాఫర్‌, హనుమకొండ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement