ఎరువుల షాపులపై విజిలెన్స్‌ దాడులు | - | Sakshi
Sakshi News home page

ఎరువుల షాపులపై విజిలెన్స్‌ దాడులు

Sep 21 2025 1:39 AM | Updated on Sep 21 2025 1:39 AM

ఎరువుల షాపులపై విజిలెన్స్‌ దాడులు

ఎరువుల షాపులపై విజిలెన్స్‌ దాడులు

ఎరువుల షాపులపై విజిలెన్స్‌ దాడులు

బుట్టాయగూడెం: మండల కేంద్రమైన జీలుగుమిల్లిలో ఎరువుల డిపోలపై విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌, వ్యవసాయ అధికారులు సంయుక్తంగా శనివారం తనిఖీలు నిర్వహించారు. విజయ ట్రేడర్స్‌లో లైసెన్స్‌ లేని ఎరువులను గుర్తించినట్లు జీలుగుమిల్లి ఏఓ గంగాధర్‌ తెలిపారు. విజిలెన్స్‌ డీఎస్పీ సింగులూరి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ తనిఖీలు నిర్వహించారు. షాపును సీజ్‌ చేయడంతో పాటు క్రిమినల్‌ కేసు నమోదు చేసినట్లు చెప్పారు. సాదు ట్రేడర్స్‌ షాపులో రూ.1,89,414 విలువైన 19.800 టన్నుల ఎరువుల వ్యత్యాసాన్ని గుర్తించి షాపును సీజ్‌ చేసి, యజమానిపై కేసు నమోదు చేసినట్లు ఏఓ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement