తిరుమలలో తనిఖీలు | - | Sakshi
Sakshi News home page

తిరుమలలో తనిఖీలు

Oct 15 2025 6:40 AM | Updated on Oct 15 2025 6:40 AM

తిరుమలలో తనిఖీలు

తిరుమలలో తనిఖీలు

తిరుమల : తిరుమలలో పోలీసులు, టీటీడీ విజిలెన్స్‌ అధికారులు మూడు రోజులపాటు ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టారు. అందులో భాగంగా మంగళవారం నిర్వహించిన తనిఖీల్లో 187 మంది యాచకులు, అనధికార హాకర్లను గుర్తించి తిరుపతికి తరలించారు. అలాగే 73 మంది అనుమానితుల వేలిముద్రలను సేకరించి రికార్డులను పరిశీలించారు. తిరుమలలో పనిచేసే కార్మికులను సంబంధిత యజమానులు పనులు పూర్తి కాగానే తిరుపతికి పంపివేయాలని సూచించారు అనధికార వ్యక్తులను గుర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ సుబ్బరాయుడు హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement