
Today Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు మళ్ళీ శుభారంభంతో మొదలయ్యాయి. ఉదయం 9:15 గంటలకు సెన్సెక్స్ 160.04 పాయింట్ల లాభంతో 67627.03 వద్ద.. నిఫ్టీ 58 పాయింట్ల లాభంతో 20128 వద్ద కొనసాగుతున్నాయి.
టాప్ గెయినర్స్ జాబితాలో ప్రధానంగా టాటా స్టీల్, జియో ఫైనాన్సియల్, హిందాల్కో, విప్రో అండ్ దివీస్ ల్యాబ్స్ ఉన్నాయి. నష్టాలు చవి చూసిన కంపెనీల జాబితాలో హెచ్డీఎఫ్సీ లైఫ్, మహీంద్రా అండ్ మహీంద్రా, లార్సెన్ & టబ్రో (Larsen & Toubro), ఆదానీ పోర్ట్ వంటివి ఉన్నాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)