సాక్షి మనీ మంత్రా: నష్టాల బాట పట్టిన స్టాక్ మార్కెట్లు | Today Stock Market Updates 13th September 2023: Money Mantra | Sakshi
Sakshi News home page

సాక్షి మనీ మంత్రా: నష్టాల బాట పట్టిన స్టాక్ మార్కెట్లు

Sep 13 2023 9:26 AM | Updated on Sep 13 2023 1:23 PM

Today Stock Market Update 13th Sep 2023 Money Mantra - Sakshi

Today Stock Market: ఈ వారం ప్రారంభం నుంచి మంచి లాభాలను చవి చూసిన స్టాక్ మార్కెట్లు ఈ రోజు ఉదయం నుంచే నష్టాల బాటలో అడుగులు వేస్తున్నాయి. నేడు 9:15 గంటలకు సెన్సెక్స్ 94.65 పాయింట్ల నష్టంతో 67126.48 వద్ద.. నిఫ్టీ 24.50 పాయింట్ల నష్టంతో 19989.50 వద్ద కొనసాగుతున్నాయి.

టాప్ గెయినర్స్ జాబితాలో కోల్ ఇండియా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, జియో ఫైనాన్సియల్, ఐటీసీ, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (BPCL) సంస్థలు ఉన్నాయి. నష్టాల బాటపట్టిన కంపెనీల జాబితాలో ప్రధానంగా హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీ లైఫ్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఎల్ టెక్, ఐసీఐసీఐ బ్యాంక్, టెక్ మహీంద్రా చేరాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement