సమస్యలు పరిష్కరించాలి
రాష్ట్రవ్యాప్తంగా పీఏసీఎస్లలో పనిచేస్తున్న ఉద్యోగులు సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్నారు.చంద్రబాబు ప్రభుత్వం వీరి గరించి పట్టించుకోవడంలేదు. ఇప్పటికైనా స్పందించాలి. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి. – జి. నారాయణరెడ్డి, ఏపీ కో–ఆపరేటివ్
సెంట్రల్ బ్యాంకు ఎంప్లాయీస్
అసోసియేషన్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు.
ధర్నాను విజయవంతం చేయాలి
సహకార సంఘాల్లో పనిచేసే ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని జనవరి 5వ తేదీ విజయవాడ ధర్నా చౌక్ వద్ద చేపట్టనున్న ధర్నాను విజయవంతం చేయాలి. ఉద్యోగులకిచ్చిన హామీలు అమలు చేయాల్సి ఉండగా ఆ దిశగా చంద్రబాబు ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలేదు.
– ఎన్.సుధీర్రెడ్డి, ఏపీ కోఆపరేటివ్
సెంట్రల్బ్యాంకు జిల్లా అధ్యక్షుడు
సమస్యలు పరిష్కరించాలి


