● వైఎస్‌ జగన్‌ హయాంలో వంతెన నిర్మాణం | - | Sakshi
Sakshi News home page

● వైఎస్‌ జగన్‌ హయాంలో వంతెన నిర్మాణం

Sep 16 2025 7:29 AM | Updated on Sep 16 2025 7:29 AM

● వైఎస్‌ జగన్‌ హయాంలో వంతెన నిర్మాణం

● వైఎస్‌ జగన్‌ హయాంలో వంతెన నిర్మాణం

2023 నవంబరులో ఎట్టకేలకు ఆ గ్రామస్తుల ఇబ్బందులు తొలగేందుకు వంకకు అడ్డంగా వంతెన నిర్మా ణం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి చొరవతో ఎంపీపీ బత్తల వీరయ్య యాదవ్‌ పట్టుదలతో వంతెన నిర్మాణానికి సీఎండీఎ ఫ్‌, జీజీఎంపీ కింద రూ. 57 లక్షలు మంజూరైంది. ఇది లా ఉండగా బ్రిడ్జి నిర్మాణం పూర్తయ్యేసరికి అంతలోనే ఎన్నికల కోడ్‌ రావడంతో ఒక్క పైసా కూడా వీరయ్య యాదవ్‌కు అందలేదు. కానీ ఊరి మేలు కోసం ఇబ్బందులు ఉన్నప్పటికీ నిర్మాణ పనులు చేపట్టారు. ఈ వంతెన నిర్మాణంతో ఆ గ్రామానికి 200 సంవత్సరాలుగా ఉన్న ఇబ్బందులు తొలగిపోయాయి. దీంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement