రెచ్చిపోయిన టీడీపీ కార్యకర్తలు.. రాళ్ల దాడిలో పలువురికి గాయాలు | YSRCP Workers Injured In Attack By TDP Leaders At Palnadu District | Sakshi
Sakshi News home page

రెచ్చిపోయిన టీడీపీ కార్యకర్తలు.. రాళ్ల దాడిలో పలువురికి గాయాలు

Feb 18 2023 6:50 PM | Updated on Feb 18 2023 8:09 PM

సాక్షి, పల్నాడు: నరసరావుపేట మండలం కేసానిపల్లిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రభల వ్యవహారంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై టీడీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. 

రెచ్చిపోయిన పచ్య బ్యాచ్‌ రాళ్లతో దాడి చేశారు. కాగా, టీడీపీ నేతల దాడిలో పలువురు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు గాయపడ్డారు. దీంతో, గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement