పోలీసు అమరవీరులకు వైఎస్ జగన్ నివాళి | Ys Jagan Pays Tribute To Police Martyrs | Sakshi
Sakshi News home page

పోలీసు అమరవీరులకు వైఎస్ జగన్ నివాళి

Oct 21 2025 10:52 AM | Updated on Oct 21 2025 1:42 PM

Ys Jagan Pays Tribute To Police Martyrs

సాక్షి, తాడేపల్లి: పోలీసు అమరవీరులకు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు. పోలీసు సంస్మరణ దినోత్సవం సందర్భంగా వారి సేవలను గుర్తు చేసుకున్న వైఎస్‌ జగన్‌.. దేశ సేవలో ప్రాణాలు కోల్పోయిన వారి త్యాగాన్ని స్మరించుకుందామంటూ ట్వీట్‌ చేశారు. వారి అంకితభావం, ధైర్యానికి అందరమూ సెల్యూట్ చేద్దాం అంటూ ఎక్స్‌ వేదికగా ఆయన పిలుపునిచ్చారు.

పోలీసు సంస్మరణ దినోత్సవం సందర్భంగా సేవలను గుర్తు చేసుకున్న వైఎస్ జగన్

Advertisement
 
Advertisement
Advertisement