ప్రజాకవి శ్రీశ్రీకి వైఎస్‌ జగన్‌ నివాళి | YS Jagan Pay Tribute to Sri Sri On Birth Anniversary | Sakshi
Sakshi News home page

ప్రజాకవి శ్రీశ్రీకి వైఎస్‌ జగన్‌ నివాళి

Apr 30 2026 1:11 PM | Updated on Apr 30 2026 2:54 PM

YS Jagan Pay Tribute to Sri Sri On Birth Anniversary

మహాకవి శ్రీరంగం శ్రీనివాసరావు జయంతి నేడు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి నివాళులర్పిస్తూ ఎక్స్‌ ఖాతాలో ఓ పోస్ట్‌ చేశారు.  

అణగారిన వర్గాల వేదనను అక్షర రూపంలో జ్వాలగా మలిచి విప్లవానికి నాంది పలికిన మహాకవి శ్రీరంగం శ్రీనివాసరావు (శ్రీశ్రీ) గారు. ``నేను సైతం.. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను`` అంటూ సామాన్యుల్లోనూ అభ్యుదయ భావాన్ని నింపిన అక్షర శిల్పి శ్రీశ్రీ.. 

..నిద్రావ‌స్థ‌లో ఉన్న‌ సమాజాన్ని ‘మహాప్రస్థానం’తో తట్టి లేపి, చైతన్యాన్ని తీసుకువచ్చిన ప్రజాకవి జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నాను అంటూ ఎక్స్‌ ఖాతాలో వైఎస్‌ జగన్‌ పోస్ట్‌ చేశారు. 

శ్రీ శ్రీకి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాళులు

 

Advertisement
 
Advertisement
Advertisement