విశాఖలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పర్యటన | Union Minister Nirmala Sitharaman Visits Visakhapatnam | Sakshi
Sakshi News home page

విశాఖలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పర్యటన

Aug 8 2021 11:00 AM | Updated on Aug 8 2021 11:51 AM

Union Minister Nirmala Sitharaman Visits Visakhapatnam - Sakshi

రెండు పర్యటనలో భాగంగా ఆదివారం విశాఖపట్నంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ పర్యటించారు. చిన్న వాల్తేర్‌లో కోవిడ్ టీకా కేంద్రాన్ని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ సందర్శించారు.

సాక్షి, విశాఖపట్నం: రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆదివారం విశాఖపట్నంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ పర్యటించారు. చిన్న వాల్తేర్‌లో కోవిడ్ టీకా కేంద్రాన్ని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ సందర్శించారు. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్‌ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా 50 కోట్ల మందికి పైగా వ్యాక్సినేషన్‌ పూర్తి చేశామని తెలిపారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేస్తామన్నారు. మరో రెండు వ్యాక్సిన్లకు అనుమతి లభించిందని ఆమె తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement