Union Minister Bhagwat Kishanrao Meets CM YS Jagan - Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌తో కేంద్రమంత్రి మర్యాదపూర్వక భేటీ

Jun 13 2023 4:07 PM | Updated on Jun 13 2023 4:33 PM

Union Minister Bhagwat Kishanrao Meets CM YS Jagan - Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి డాక్టర్‌ భగవత్‌ కిషన్‌రావు కరాడ్‌ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు.

సీఎం నివాసంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌తో కేంద్రమంత్రి భగవత్‌ సమావేశమయ్యారు. విజయవాడకు వచ్చిన భగవత్‌ కిషన్‌రావు..  సీఎం జగన్‌ను కలిశారు. ఈ మేరకు సీఎం జగన్‌ను కేంద్రమంత్రి భగవత్‌ సన్మానించగా.. కేంద్రమంత్రి భగవత్‌ కిషన్‌రావును సీఎం జగన్‌ సన్మానించారు. అనంతరం వెంకటేశ్వరుని ప్రతిమను కేంద్రమంత్రి భగవత్ కిషన్‌రావకు బహుకరించారు సీఎం జగన్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement