ఏవోబీలో ఎదురు కాల్పులు | Two Maoists Encountered In AOB | Sakshi
Sakshi News home page

ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి

Jul 26 2020 2:07 PM | Updated on Jul 26 2020 2:19 PM

Two Maoists Encountered In AOB - Sakshi

సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. మల్కాస్‌గిరి జిల్లా సరిహద్దు గుజ్జేడు ప్రాంతంలో ఘటన చోటు చేసుకుంది. 10 రోజుల వ్యవధిలో ఏవోబీలో మూడు సార్లు ఎదురు కాల్పులు జరిగాయి. మావోయిస్ట్‌ యాక్షన్‌ టీములు సంచరిస్తున్నాయనే సమాచారంతో పోలీస్‌ బలగాలు కూంబింగ్‌ నిర్వహిస్తున్నాయి. అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి. ఈ క్రమంలో కాల్పులు చోటు చేసుకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement