టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 ఈవెనింగ్‌ న్యూస్‌

top10 telugu latest news evening headlines 08th July 2022 - Sakshi

1. కోట్లాది మంది అభిమానులకు, ప్రజలకు సెల్యూట్ చేస్తున్నా‌
దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని శుక్ర, శనివారాల్లో వైఎస్సార్‌సీపీ నిర్వహిస్తున్న ప్లీనరీలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభోపన్యాసం చేశారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

2. వైఎస్సార్‌సీపీ నుంచి తప్పుకోవాలనుకుంటున్నా: విజయమ్మ
తాను రాయని, చేయని సంతకంతో.. రాజీనామా లేఖ విడుదల చేశారని, ఆ లేఖ చూసినప్పుడు చాలా బాధ వేసిందని  వైఎస్‌ విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

3. విజయమ్మ వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారు: సజ్జల 
 టీడీపీ, ఎల్లోమీడియాపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు.వైఎస్‌ విజయమ్మ ప్రసంగాన్ని వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. వారికి విమర్శించడానికి ఏమీలేక విజయమ్మ అంశాన్ని తెరపైకి తెస్తున్నారన్నారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

4. మృత్యువుతో పోరాడి ఓడిన షింజో అబే
జపాన్‌ మాజీ ప్రధాని షింజో అబే(67) కన్నుమూశారు. మృత్యువుతో పోరాడి ఆయన ఓడిపోయారని జపాన్‌ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

5. హైకోర్టులో రాఘురామకృష్ణరాజుకు చుక్కెదురు
ఎంపీ రాఘురామకృష్ణరాజుకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. గచ్చిబౌలి పీఎస్‌లో దాఖలైన కేసు కొట్టేయాలని క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేయగా.. కోర్టు పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్టు పేర్కొంది. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

6. మహారాష్ట్రలో ఊహించని ట్విస్ట్‌.. రెబల్స్‌కు ఉద్ధవ్‌ థాక్రే సవాల్‌
మహారాష్ట్రలో ఊహించని ట్విస్టుల మధ్య శివసేన రెబల్‌ ఎమ్మెల్యే ఏక్‌నాథ్‌ షిండే.. సీఎం పీఠాన్ని అధిరోహించారు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

7. షింజో అబే: ఆత్మీయుడికి నివాళిగా భారత్‌ సంతాప దినం.. ప్రధాని భావోద్వేగం
జపాన్‌ మాజీ ప్రధాని షింజో అబేతో ఉన్న ప్రత్యేక అనుబంధం దృష్ట్యా.. శనివారం ఒక్కరోజు సంతాపం దినం పాటించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

8. భారీ ఊరట: వంట నూనె ధర  తగ్గింపు, వెంటనే అమల్లోకి
వంటనూనెల ధరలను అదుపు చేసేందుకు అవసరమైన చర్యలు తీసు కుంటున్న కేంద్రం తాజాగా సామాన్యులకు శుభవార్త అందించింది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

9. హీరో విక్రమ్‌కు గుండెపోటు
స్టార్‌ హీరో చియాన్‌ విక్రమ్‌ గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు హుటాహుటిన చెన్నైలోని కావేరి ఆస్పత్రికి తరలించారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

10. ఇదేం నాకు ప్రత్యేకమైన రోజు కాదు.. నా కష్టానికి ప్రతిఫలం
సౌతాంప్టన్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత స్టార్‌ ఆల్‌ రౌండర్‌  హార్థిక్‌ పాండ్యా ..
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top