‘వాళ్ళు అమరావతికి వస్తామని పాకులాడలేదు.. మేమే వెంటపడ్డాం’ | AP Minister Narayana On Singapore Organizations | Sakshi
Sakshi News home page

‘వాళ్ళు అమరావతికి వస్తామని పాకులాడలేదు.. మేమే వెంటపడ్డాం’

Jul 25 2025 6:31 PM | Updated on Jul 25 2025 6:39 PM

AP Minister Narayana On Singapore Organizations

విజయవాడ:  గత టీడీపీ ప్రభుత్వం హయాంలో సింగపూర్‌ సంస్థలకు 1,450 ఎకరాలు ఇచ్చామని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. అయితే  అటు తర్వాత సింగపూర్‌ ప్రభుత్వంతో సంబంధాలు దెబ్బతిన్నాయన్నారు. ప్రస్తుతం ఆ సంబంధాలను పునరుద్ధరించడానికే సీఎం చంద్రబాబు సింగపూర్‌ పర్యటన చేపట్టారన్నారు.  

సింగపూర్‌ సంస్థలు అమరావతికి వస్తామని ఏమీ పాకులాడలేదని, తామే వెంటపడ్డామన్నారు. సింగపూర్‌ పెట్టుబడు దారులు వస్తే తాము చర్చలు జరుపుతామని నారాయణ అన్నారు.

 

 

 

 

Advertisement
 
Advertisement
Advertisement