‘వాళ్ళు అమరావతికి వస్తామని పాకులాడలేదు.. మేమే వెంటపడ్డాం’ | AP Minister Narayana On Singapore Organizations | Sakshi
Sakshi News home page

‘వాళ్ళు అమరావతికి వస్తామని పాకులాడలేదు.. మేమే వెంటపడ్డాం’

Jul 25 2025 6:31 PM | Updated on Jul 25 2025 6:39 PM

AP Minister Narayana On Singapore Organizations

విజయవాడ:  గత టీడీపీ ప్రభుత్వం హయాంలో సింగపూర్‌ సంస్థలకు 1,450 ఎకరాలు ఇచ్చామని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. అయితే  అటు తర్వాత సింగపూర్‌ ప్రభుత్వంతో సంబంధాలు దెబ్బతిన్నాయన్నారు. ప్రస్తుతం ఆ సంబంధాలను పునరుద్ధరించడానికే సీఎం చంద్రబాబు సింగపూర్‌ పర్యటన చేపట్టారన్నారు.  

సింగపూర్‌ సంస్థలు అమరావతికి వస్తామని ఏమీ పాకులాడలేదని, తామే వెంటపడ్డామన్నారు. సింగపూర్‌ పెట్టుబడు దారులు వస్తే తాము చర్చలు జరుపుతామని నారాయణ అన్నారు.

 

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement