మహిళలకు చంద్రబాబు మళ్లీ మోసం | - | Sakshi
Sakshi News home page

మహిళలకు చంద్రబాబు మళ్లీ మోసం

Feb 19 2026 9:32 AM | Updated on Feb 19 2026 9:32 AM

మహిళలకు చంద్రబాబు మళ్లీ మోసం

మహిళలకు చంద్రబాబు మళ్లీ మోసం

చంద్రబాబు ప్రభుత్వం మహిళలను మళ్లీ మోసం చేసింది. సంవత్సరానికి మూడు గ్యాస్‌ సిలిండర్‌లు ఉచితంగా అందజేస్తామన్నారు. కానీ ఆ హామీ నెరవేర్చలేదు. గ్యాస్‌ సబ్సిడీ కూడా సక్రమంగా బ్యాంకు ఖాతాల్లో జమ కావడం లేదు. పేద కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి. మూడో బడ్జెట్‌ ప్రవేశపెట్టినా పలు పథకాల ఊసెత్తడం లేదు. అంతా గ్యాస్‌ క బుర్లు తప్పా చిత్తశుద్ధి కనిపించడం లేదు. అమలు చేయలేని హామీలు, వాగ్దానాలు చేసి ప్రజలకు వెన్నుపోటు పొడిచి మోసం చేసిన చంద్రబాబు బహిరంగ క్షమాపణ చెప్పాలి. అన్ని విధాలుగా ప్రజలను మోసం చేశారు. వీటిపై చంద్రబాబు ప్రజలకు జవాబు చెప్పాలి.

– షేక్‌ ఉన్నీషా బేగం, కోఆప్షన్‌ మెంబరు, మాడుగుల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement