హుకుంపేటలో అప్పన్న సహస్రనామార్చన | - | Sakshi
Sakshi News home page

హుకుంపేటలో అప్పన్న సహస్రనామార్చన

Feb 9 2026 7:39 AM | Updated on Feb 9 2026 7:39 AM

హుకుంపేటలో అప్పన్న సహస్రనామార్చన

హుకుంపేటలో అప్పన్న సహస్రనామార్చన

సింహాచలం: అడవివరంలోని సింహాద్రిమఠం ఆధ్వర్యంలో అల్లూరిజిల్లా హుకుంపేటలో ఆదివారం శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామి సహస్రనామార్చన పూజ పెద్ద ఎత్తున నిర్వహించారు. 896 మంది గిరిజనులు ఈ పూజలో పాల్గొన్నారు. సింహాచలం దేవస్థానం రిటైర్డ్‌ ప్రధానార్చకుడు గొడవర్తి గోపాలకృష్ణమాచార్యులు ఈ పూజని నిర్వహించారు. 1001 నామాలతో స్వామికి అర్చన చేశారు. పూజలో పాల్గొన్న గిరిజనులకు సింహాద్రిమఠం గురుస్వామి కశిరెడ్డి సురేంద్రస్వామి లక్ష్మీదేవి సహిత శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి చిత్రపటాలు ఉచితంగా అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement