విద్యార్థులు క్రీడల్లోనూరాణించాలి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులు క్రీడల్లోనూరాణించాలి

Sep 17 2025 9:04 AM | Updated on Sep 17 2025 9:04 AM

విద్యార్థులు క్రీడల్లోనూరాణించాలి

విద్యార్థులు క్రీడల్లోనూరాణించాలి

సీలేరు: ప్రతి విద్యార్థి చదువుతోపాటు క్రీడల్లో కూడా రాణించాలని ఏపీ జెన్‌కో ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ రాజేంద్రప్రసాద్‌ సూచించారు. ఇంజనీర్స్‌ డే సందర్భంగా మంగళవారం సీలేరులో పలు పాఠశాలల్లో విద్యార్థులకు ఇంజనీర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో విద్యార్థులకు క్రీడా సామగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ప్రతి విద్యార్థి మోక్షగుండం విశ్వేశ్వరయ్యను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏడీలు జైపాల్‌, శ్రీధర్‌ కుమార్‌. ఏఎస్సార్‌ శ్రీనివాస్‌.ఏఈఈ సురేష్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement