‘వర్సిటీ’ ఆవశ్యకతపై అవగాహన | - | Sakshi
Sakshi News home page

‘వర్సిటీ’ ఆవశ్యకతపై అవగాహన

Aug 4 2025 3:28 AM | Updated on Aug 4 2025 3:28 AM

‘వర్సిటీ’ ఆవశ్యకతపై అవగాహన

‘వర్సిటీ’ ఆవశ్యకతపై అవగాహన

ఆదిలాబాద్‌టౌన్‌: జిల్లాలోయూనివర్సిటీ ఏర్పా టు చేయాలని ఆదిలాబాద్‌ యూనివర్సిటీ సా ధన సమితి జిల్లా కన్వీనర్‌ బద్దం పురుషోత్తంరెడ్డి అన్నారు. వర్సిటీ సాధన సమితి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని లైబ్రెరీలో ఆదివారం అ వగాహన కల్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో యూనివర్సిటీ లేకపోవడంతో విద్యార్థులు దూరప్రాంతాలకు వెళ్లి చ దువుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుందన్నా రు.ఆర్థికంగా లేనివారు మధ్యలోనే ఆపేస్తున్నా రన్నారు. విద్యార్థినులు ఇతర ప్రాంతాలకు వెళ్లలేక డిగ్రీకే పరిమితమవుతున్నారని పేర్కొన్నా రు. జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతం విద్యాపరంగా అభివృద్ధి చెందుతుందన్నారు.విద్యార్థులంతా వర్సిటీ సాధన కోసం ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో కోకన్వీనర్‌ రమణాగౌడ్‌, సుహాసినిరెడ్డి, ఉదారి నారాయణ, నిఖిల్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement