గిరి ప్రాంతాలపై వివక్ష తగదు.. | - | Sakshi
Sakshi News home page

గిరి ప్రాంతాలపై వివక్ష తగదు..

May 24 2025 12:35 AM | Updated on May 24 2025 12:35 AM

గిరి

గిరి ప్రాంతాలపై వివక్ష తగదు..

గ్రామానికి బస్సు సౌకర్యం లేక అవస్థలు పడుతున్నాం. ప్రైవేట్‌ వాహనాల్లో వెళ్లాలంటే చార్జీలు తడిసి మోపెడవుతున్నాయి. ఏ పనికై నా మేము జిల్లా కేంద్రానికే రావాల్సి ఉంటుంది. ముఖ్యంగా వ్యవసాయ పనులు, ఆస్పత్రికి రావాల్సి వస్తే మా ఇబ్బందులు వర్ణనాతీతం. గిరి ప్రాంతాలపై వివక్ష చూపడం తగదు. వెంటనే బస్సు సౌకర్యం కల్పించాలి.

– పి.రాము, ఖారగూడ, సాత్నాల

ఎటువంటి విజ్ఞప్తులు లేవు..

ప్రస్తుతానికై తే ఎలాంటి విజ్ఞప్తులు లేవు. ప్రయాణికుల సంఖ్య, విజ్ఞప్తుల ఆధారంగా ఆ ప్రాంతంలో సర్వే చేసి బస్సులు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటాం. నేను చార్జ్‌ తీసుకొని కొద్ది రోజులే అవుతుంది. పరిశీలించి బస్సులను నడపడానికి కృషి చేస్తాం.

– ప్రతిమారెడ్డి, ఆదిలాబాద్‌ డిపో మేనేజర్‌

గిరి ప్రాంతాలపై వివక్ష తగదు..1
1/1

గిరి ప్రాంతాలపై వివక్ష తగదు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement