May 24, 2022, 13:30 IST
కేవలం వారిని ఓటు బ్యాంక్గానే చూశారు: విడదల రజిని
May 24, 2022, 12:20 IST
ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సీఎం జగన్ పెద్దపీట వేశారు: మంత్రి కారుమూరి
May 24, 2022, 04:43 IST
సాక్షి, అమరావతి: జయహో జగనన్న నినాదంతో ఈనెల 26 నుంచి 29 వరకు జరగనున్న వైఎస్సార్సీపీ బస్సుయాత్ర ‘సామాజిక న్యాయభేరి’ని విజయవంతం చేయాలని వైఎస్సార్సీపీ...
May 23, 2022, 17:35 IST
సాక్షి, అమరావతి: చట్టానికి ఎవరూ అతీతులు కారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, డ్రైవర్...
May 23, 2022, 12:14 IST
చిలకలూరిపేట: రాష్ట్రంలో సామాజిక న్యాయం వర్ధిల్లుతోందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని చెప్పారు. సామాజిక న్యాయభేరి పేరుతో వైఎస్సార్...
May 23, 2022, 04:55 IST
సాక్షి, అమరావతి/కడప కార్పొరేషన్: టీడీపీ అధికారంలో ఉండగా ఐదేళ్ల పాటు విదేశీ పర్యటనలు, గ్రాఫిక్స్తో కాలం గడిపిన చంద్రబాబు ఏం ఒరగబెట్టారని వైఎస్సార్...
May 23, 2022, 04:42 IST
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో వైఎస్సార్సీపీ పాలన డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ ఆశయాలనుగుణంగా ఉందని డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర, మంత్రి మేరుగ...
May 21, 2022, 12:27 IST
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు ప్రజలను రెచ్చగొడుతున్నారని వైఎస్సార్సీపీ రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి మండిపడ్డారు. శనివారం ఆయన మీడియా...
May 20, 2022, 17:43 IST
తాడేపల్లి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి గతంలో మాట్లాడింది ఈరోజు గుర్తుండదని, రేపు ఏమి మాట్లాడతాడో ఎవరికీ తెలియదని కర్నూల్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్...
May 20, 2022, 04:08 IST
సాక్షి నెట్వర్క్: గత కొద్దిరోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం విజయవంతంగా సాగుతోంది. వైఎస్సార్సీపీ...
May 20, 2022, 03:53 IST
సాక్షి, అమరావతి: దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ లేని రీతిలో మంత్రివర్గంలో 77 శాతం పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చి సామాజిక న్యాయమంటే ఇదీ...
May 19, 2022, 05:29 IST
రాయచోటి/ సాక్షి, అమరావతి: ‘చంద్రబాబూ.. ఏ ముఖం పెట్టుకుని రాయలసీమకు వచ్చావు? ఎక్కడ ఏం జరిగినా పులివెందుల కల్చర్, కడప కల్చర్, రాయలసీమ కల్చర్ అని...
May 18, 2022, 17:59 IST
సాక్షి, అమరావతి: బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు అధిక ప్రాధాన్యత నేపథ్యంలో ఈ నెల 26 నుంచి వైఎస్సార్ సీపీ బస్సు యాత్ర చేపట్టనుంది. సామాజిక న్యాయం...
May 18, 2022, 04:54 IST
సాక్షి నెట్వర్క్: రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం ఏడోరోజు నిర్వహించిన ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమాన్ని ప్రజలు ఘనంగా స్వాగతిం చారు. తమ ఇంటికి...
May 18, 2022, 03:39 IST
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు కృషి చేస్తానని వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ...
May 18, 2022, 03:32 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ నాలుగు స్థానాలకు వైఎస్సార్సీపీ అభ్యర్థులను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఖరారు చేశారు. రాజ్యసభ...
May 18, 2022, 03:25 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆవిష్కృతమైన సరికొత్త సామాజిక మహావిప్లవంలో మరో ముందడుగు పడింది. రాష్ట్రం నుంచి 4 రాజ్యసభ స్థానాలకు జరగనున్న ఎన్నికల్లో 2...
May 17, 2022, 21:33 IST
వ్యవసాయ నేపథ్యం ఉన్న కుటుంబం అయినప్పటికీ.. న్యాయ విద్య ద్వారా ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారాయన.
May 17, 2022, 20:23 IST
వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి వి. విజయసాయి రెడ్డి మరోసారి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించేందుకు సిద్ధం అయ్యారు.
May 17, 2022, 20:07 IST
కేవలం రాజకీయాలు, వ్యాపారాలతో పాటు సామాజిక సేవ, ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలతోనూ గుర్తింపు దక్కించుకున్నారు.
May 17, 2022, 18:46 IST
న్యాయ విద్యను అభ్యసించడంతో పాటు ఏకంగా గోల్డ్ మెడల్ అందుకున్న ఆర్ కృష్ణయ్య.. ఉద్యమనేతగా విద్యార్థి దశ నుంచే గుర్తింపు సంపాదించుకున్నారు.
May 17, 2022, 18:23 IST
సీఎం జగన్కు థ్యాంక్స్.. నమ్మకాన్ని నిలబెట్టుకుంటా
May 17, 2022, 18:20 IST
బీసీలంటే బ్యాక్ బోన్ అనే ఏకైక సీఎం వైఎస్ జగన్ అని, కోట్లు ఖర్చు పెట్టి రాజ్యసభ పదవులు కొనే పరిస్థితిలోనూ వైఎస్సార్సీపీ తనకు
May 17, 2022, 17:29 IST
ఏపీ తరపున పెద్దల సభకు వైఎస్సార్సీపీ పంపుతున్న అభ్యర్థుల నేపథ్యాలను ఓసారి చూసుకుంటే..
May 17, 2022, 04:15 IST
సాక్షి నెట్వర్క్: ఆరో రోజైన సోమవారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. విశాఖపట్నం,...
May 16, 2022, 11:25 IST
వెంకటేశ్వరస్వామి వేష ధారణలో తిరుపతి ఎంపి గురుమూర్తి
May 15, 2022, 19:39 IST
సాక్షి, అమరావతి: ఖరీఫ్–2022 కార్యాచరణ ప్రణాళిక సిద్ధమైంది. ఖరీఫ్ సీజన్లో పంటల సాగు కోసం సర్టిఫై చేసిన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులను...
May 15, 2022, 17:24 IST
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 95శాతం నెరవేర్చిందని జనవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు...
May 14, 2022, 17:28 IST
సాక్షి, తిరుపతి: ఏపీలో ఇసుక తవ్వకాలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు....
May 13, 2022, 04:18 IST
సాక్షి, అమరావతి, నెట్వర్క్: ప్రతి ఇంటా ఘన స్వాగతం.. ఆత్మీయ ఆదరణ.. ఆప్యాయతతో కూడిన పలకరింపులతో ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం రెండో రోజైన...
May 12, 2022, 14:56 IST
అభివృద్ధి చేశాం కాబట్టే ధైర్యంగా ప్రజల్లోకి వెళుతున్నాం: సజ్జల
May 12, 2022, 13:58 IST
అందరూ సంతృప్తిగా ఉన్నారు. ఘన స్వాగతం పలుకుతున్నారు. రోజంతా ప్రజలతో మాట్లాడింది రికార్డ్ చేసుకోండి. మీకు దమ్ముంటే
May 12, 2022, 12:59 IST
చంద్రబాబు దిగజారి మాట్లాడుతున్నారని.. ప్రభుత్వంపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని.. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి...
May 12, 2022, 12:06 IST
గడప గడపకు మన ప్రభుత్వంతో ప్రజల వద్దకు ప్రజాప్రతినిధులు
May 12, 2022, 04:25 IST
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: అడుగడుగునా ఆత్మీయ పలకరింపులు.. ఇంటింటా ఆశీర్వచనాలు.. ఎదురేగి స్వాగతాలు.. అందరి నోటా ప్రశంసల మధ్య పండగ వాతావరణంలో...
May 11, 2022, 08:05 IST
నేటినుంచి గడప గడపకు వైఎస్ఆర్ సీపీ కార్యక్రమం
May 09, 2022, 15:47 IST
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష పార్టీల పొత్తులపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పెద్దిరెడ్డి సోమవారం...
May 09, 2022, 11:25 IST
రెండు చోట్ల పోటీ చేసి ఘోరంగా ఓడిపోయిన పవన్కు ప్రజా సంక్షేమ పాలనపై విమర్శించే అర్హత లేదన్నారు.
May 09, 2022, 05:16 IST
పార్వతీపురం మన్యం జిల్లా పరిధిలోని బొబ్బిలి సామాజిక కేంద్రంలో 30 పడకలు ఉన్నాయి. ఆరు మండలాల పేద రోగులు ఇక్కడికి వస్తుంటారు. పాత భవనంలో అరకొర వసతులతో...
May 09, 2022, 04:31 IST
సాక్షి, గుంటూరు: రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పరిష్కారమయ్యే వరకు వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున జాబ్మేళాలు కొనసాగుతాయని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి...
May 09, 2022, 03:55 IST
సాక్షి, అమరావతి: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేస్తోంది చంద్రబాబు భరోసా యాత్ర అని అందరికీ స్పష్టంగా అర్థం అవుతోందని వైఎస్సార్సీపీ నంద్యాల...