January 25, 2021, 16:34 IST
వైఎస్సార్సీపీ ఎంపీలతో సీఎం వైఎస్ జగన్ సమావేశం
January 25, 2021, 10:39 IST
కానీ ఏమీ అడగకుండానే అందరికి అన్నీ పంచి ఇచ్చిన అమ్మ వైఎస్ జయమ్మ. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మాతృమూర్తి వైఎస్ జయమ్మ.
January 24, 2021, 17:04 IST
సాక్షి, తాడేపల్లి: వెంగయ్య మృతికి తాను కారణం కాదని.. జనసేన నేతల ఆరోపణల్లో వాస్తవం లేదని గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు తెలిపారు. ఆదివారం ఆయన...
January 23, 2021, 15:03 IST
సాక్షి, విజయవాడ: స్థానిక ఎన్నికలపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్కుమార్ మొండిగా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్సీపీ ఎంపీ బాలశౌరి ధ్వజమెత్తారు. శనివారం ఆయన...
January 23, 2021, 14:46 IST
సాక్షి, అమరావతి : సుప్రీంకోర్టులో తీర్పు రాకముందే నోటిఫికేషన్ ఇచ్చిన నిమ్మగడ్డ టీడీపీకి తొత్తులా వ్యవహరిస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి...
January 23, 2021, 14:08 IST
వ్యాక్సినేషన్ ముఖ్యమా? ఎన్నికలు ముఖ్యమా?
January 23, 2021, 14:02 IST
సాక్షి, తాడేపల్లి: మూడేళ్ల పాటు నిద్రపోయిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్కుమార్.. మూడు నెలల కోసం ఎందుకు తొందరపడుతున్నారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి...
January 23, 2021, 13:22 IST
సాక్షి, విజయవాడ: ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల విజ్ఞప్తులను పట్టించుకోకుండా.. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడం పట్ల వైఎస్సార్ సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం...
January 22, 2021, 11:29 IST
సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా 2010లో గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలోని ఎర్రగుంట్ల రైల్వేస్టేషన్లో రైల్రోకో జరిగింది. దీనికి హాజరైన మైదుకూరు...
January 16, 2021, 12:42 IST
సాక్షి, తాడేపల్లి: ప్రతిపక్ష నేత చంద్రబాబు మతి భ్రమించి మాట్లాడుతున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు. వైఎస్సార్సీపీ కేంద్ర...
January 16, 2021, 06:43 IST
గుత్తి (అనంతపురం జిల్లా): పట్టణంలోని కమాటం వీధికి చెందిన వైఎస్సార్సీపీ నేత, 11వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థి ఫరూక్పై టీడీపీ వర్గీయులు...
January 10, 2021, 03:52 IST
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ప్రతిపక్ష నేత చంద్రబాబు తొత్తుగా మారిపోవడం రాజ్యాంగ విరుద్ధమని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి...
January 09, 2021, 13:56 IST
సాక్షి, తాడేపల్లి: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిని మానసిక రోగిగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ అభివర్ణించారు. ఉన్మాది, ఉగ్రవాదిలా చంద్రబాబు...
January 09, 2021, 11:08 IST
అమరావతి: స్థానిక ఎన్నికలకు ఏకపక్షంగా రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుందని ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియలో నిమగ్నమై...
January 06, 2021, 14:08 IST
ఆలయాల చుట్టూ టీడీపీ రాజకీయాలు చేస్తోంది
January 05, 2021, 21:52 IST
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పథకాల్లో ఏవైనా లోపాలు దొర్లితే ఎత్తి చూపాల్సిన విపక్షం.. అటువంటివేవీ కనిపించక గుళ్లు, విగ్రహాల ధ్వంసానికి తెగబడుతోందని ...
January 03, 2021, 19:20 IST
సాక్షి, కృష్ణా: జిల్లాలోని పెనమలూరు నియోజకవర్గంలో 23 వేల ఇళ్లు ఇస్తున్నామంటే అది సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషి ఫలితమే అని వైఎస్సార్సీపీ ఎంపీ...
January 02, 2021, 21:23 IST
సాక్షి, విజయవాడ: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కుట్రలను తిప్పికొట్టాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి అన్నారు. శనివారం ఆయన మీడియాతో...
January 02, 2021, 15:47 IST
సాక్షి, విజయనగరం: రామతీర్థం కొండపై జరిగిన దుశ్చర్యకు చంద్రబాబు, లోకేష్, అశోక్గజపతిరాజే కారణమని వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ...
December 30, 2020, 11:00 IST
సాక్షి ప్రతినిధి కడప: అధికారంలో ఉన్నప్పుడు వైఎస్సార్ సీపీ నేతలను హత్య చేయడమే కాకుండా ఆ పార్టీ శ్రేణులపై దౌర్జన్యాలు, దాడులే అజెండాగా పాలన సాగించిన...
December 28, 2020, 10:13 IST
సాక్షి, టెక్కలి రూరల్: శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం చిన్ననారాయణపురంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ వర్గీయులు ఆదివారం రాళ్లతో దాడి చేశారు. ఈ...
December 27, 2020, 16:42 IST
చంద్రబాబు మోసాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు..
December 27, 2020, 14:45 IST
సాక్షి, చిత్తూరు: తిరుపతి ఉపఎన్నికపై చర్చించామని వైఎస్సార్సీపీ చిత్తూరు జిల్లా ఇంచార్జీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఆదివారం తిరుపతి ఉపఎన్నికపై...
December 26, 2020, 14:46 IST
సాక్షి, విజయవాడ: సొంతింటి కల సాకారం చేసి పేదల బతుకులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా ఇచ్చారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు...
December 25, 2020, 14:00 IST
సాక్షి, తూర్పుగోదావరి : రాజమండ్రి ఎయిర్పోర్టు నుంచి చాపర్లో కొమరగిరికి బయలుదేరిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు...
December 24, 2020, 17:58 IST
రేపు 30 లక్షల మందికి ఇళ్ల పట్టాల పంపిణీ
December 24, 2020, 12:27 IST
భూమిని టీడీపీ నేతలు ఆక్రమించారు
December 24, 2020, 11:51 IST
సాక్షి, శ్రీకాకుళం, కడప : గౌతు లచ్చన్న విగ్రహంపై టీడీపీ దిగజారుడు రాజకీయం చేస్తోందని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. స్వాతంత్ర్య సమరయోధుడైన గౌతు...
December 22, 2020, 09:06 IST
ఉరవకొండ: పదేళ్లుగా ఎదురు చూస్తున్న పేదల కల నెరవేరే సమయం ఆసన్నమైంది. తెలుగుదేశం పాలనలో ఇళ్ల పట్టాలు పొందినా ఆ స్థలాలు ఎక్కడ ఉన్నాయో ఎవరికీ తెలియవు....
December 21, 2020, 21:00 IST
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజును పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ సీపీ శ్రేణుల...
December 21, 2020, 19:36 IST
వెల్లింగ్టన్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ సీపీ శ్రేణులు పలు సేవ...
December 21, 2020, 16:12 IST
అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి
December 21, 2020, 16:08 IST
విశాఖ: వైసీపీ కార్యాలయంలో సీఎం జగన్ పుట్టిన రోజు వేడుకలు
December 18, 2020, 18:45 IST
సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్రకు మేలు జరగకుండా ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అడ్డుపడుతున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్...
December 10, 2020, 07:18 IST
సాక్షి, ప్రకాశం: జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఒంగోలు మండలం చెరువుకొమ్ముపాలెం వద్ద గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు లారీని ఢీకొట్టడంతో...
December 09, 2020, 22:15 IST
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దూసుకెళుతున్నారు. ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్న...
December 07, 2020, 19:00 IST
సాక్షి, విజయవాడ: అధికారంలో ఉండగా రైతుల గురించి పట్టించుకోని చంద్రబాబునాయుడు ఇప్పుడు విడ్డూరంగా మాట్లాడుతున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి...
December 06, 2020, 11:36 IST
సాక్షి, అమరావతి: అంబేద్కర్ వర్థంతి సందర్భంగా తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంటకరమణ, ఎంపీ నందిగాం సురేష్...
December 06, 2020, 03:28 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో దీర్ఘకాలిక జబ్బులతో బాధపడే వారికి, పక్షవాతంతో మంచానికే పరిమితమైన వారికి సర్కారు కొండంత అండగా నిలిచింది. ఏ పనీ చేయలేక...
December 05, 2020, 18:49 IST
సాక్షి, సత్తెనపల్లి: వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి, సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు మళ్లీ రెండోసారి కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్...
December 05, 2020, 17:50 IST
సాక్షి, విశాఖపట్నం: ఆర్టీసీని విలీనం చేయడం ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చరిత్ర సృష్టించారని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి...
December 03, 2020, 10:36 IST
సాక్షి, అమరావతి : గ్రామాల్లో డ్రామాలు చేసినట్లుగా టీడీపీ నాయకులు అసెంబ్లీ బయట ర్యాలీలు, బేడీలు వేసుకుని డ్రామాలు చేస్తున్నారని వైఎస్సార్ సీపీ...