బసంపల్లిలో జూలై 3న గో ఆధారిత ప్రకృతిసేద్యంపై శిక్షణ | Training of farmers on land-based landscaping | Sakshi
Sakshi News home page

బసంపల్లిలో జూలై 3న గో ఆధారిత ప్రకృతిసేద్యంపై శిక్షణ

Jun 27 2017 2:19 AM | Updated on Sep 5 2017 2:31 PM

అనంతపురం జిల్లాకు చెందిన ప్రకృతి వ్యవసాయదారుడు తాడిమర్రి నాగరాజు దేశీ గో ఆధారిత ప్రకృతి సేద్యంపై రైతులకు ప్రతి నెలా మొదటి సోమవారం శిక్షణ ఇస్తున్నారు.

అనంతపురం జిల్లాకు చెందిన ప్రకృతి వ్యవసాయదారుడు తాడిమర్రి నాగరాజు దేశీ గో ఆధారిత ప్రకృతి సేద్యంపై రైతులకు ప్రతి నెలా మొదటి సోమవారం శిక్షణ ఇస్తున్నారు. జూలై 3న అనంతపురం జిల్లా సీకేపల్లి మండలం బసంపల్లి గ్రామంలో శిక్షణ ఇస్తారు. ఆసక్తి గల రైతులు ఫోన్‌చేసి పేర్లు నమోదు చేయించుకోవాలి. ప్రవేశ రుసుము, ఇతర వివరాలకు నాగరాజు (94407 46074) పార్థసారధి (96633 67934)లను సంప్రదించవచ్చు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement