ముంబై: దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) చీఫ్ పైనాన్షియల్ ఆఫీసర్గా వి. రామకృష్ణన్ ఎంపికయ్యారు. సోమవారం జరిగిన టీసీఎస్ బోర్డు సమావేశంలోఈ మేరకు నిర్ణయం జరిగిందని టీసీఎస్ ఒక ప్రకనటలో తెలిపింది. ఈ నియామకం ఫిబ్రవరి 21 నుంచి అమల్లోకి వస్తుందని కంపెనీ బీఎస్సీ ఫైలింగ్ లో పేర్కొంది. కంపెనీలో రాంకీగా పేరొందిన రామకృష్ణన్, 1999 లో టిసిఎస్ ఫైనాన్స్ లో చేరారు. టిసిఎస్ ఆఫ్ నార్త్ అమెరికా ఫైనాన్సియల్ హెడ్గా 7 సంవత్సరాలు పనిచేశారు. 17 సంవత్సరాలుగా టిసిఎస్ ఫైనాన్స్ టీంలో రామకృష్ణన్ కీలక సభ్యుడుగా ఉన్నారనీ, తనతో గత 9 సంవత్సరాలుగా కలిసి పనిచేస్తున్నారని సీఈవో రాజేష్ గోపీనాథన్ చెప్పారు. ఆయన నాయకత్వంలో టిసిఎస్ ఫైనాన్స్ నాయకత్వం మరింత విస్తరిస్తుందనే నమ్మకం తనకుందని చెప్పారు
మరోవైపు టీసీఎస్ ఎగ్జిక్యూటివ్గా, మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న నటరాజన్ చంద్రశేఖరన్ టాటా సన్స్ ఛైర్మన్ గా నియమితులయ్యారు. , టాటా సన్స్ చైర్మన్గా సైరస్ మిస్త్రీకి ఉద్వాసన పలికిన తర్వాత, ఈ కీలకమైన బాధ్యతలను ఆయన మంగళవారం స్వీకరించనున్నారు. ఈ నేపథ్యంలో టీసీఎస్ సీఈవోగా రాజేష్ గోపినాథ్ను టీసీఎస్ బోర్డు నియమించింది.
కాగా ఒకవైపు అంతర్గత పోరులో, ముసలం తో దేశీయ అతిపెద్ద సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ కష్టాలు పడుతోంటే.. మరో దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) మాత్రం దూసుకుపోతోంది. తాజాగా షేర్ల బై బ్యాక్ ప్రకటనతో ఇతర ఐటీ కంపెనీలకు సవాల్ విసిరింది. ఆయా కంపెనీల దగ్గర భారీగా పేరకు పోయిన నగదు నిల్వలను ఇన్వెస్టర్లకు పంపిణీ చేయాలన్ని డిమాండ్ వినిపస్తోంది. ఈ క్రమంలో ఇన్ఫోసిస్ కూడా షేర్ల బై బ్యాక్ ప్రతిపాదనకు తాము వ్యతిరేకంగా కాదని, సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని ప్రకటించిన సంగతి తెలిసిందే.
టీసీఎస్ కొత్త సీఎఫ్వో.. రేపటినుంచే..
Published Mon, Feb 20 2017 7:12 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
Advertisement