జైపూర్: దెయ్యం పట్టిందని, దీన్ని వదిలిస్తానని చెప్పి ఓ మాంత్రికుడు చైన్ తీసుకుని మహిళను చితకబాదాడు. రాజస్థాన్లో రాజసమండ్ జిల్లాలోని ఓ గ్రామంలో ఈ ఘటన జరిగింది.
32 ఏళ్ల కస్ని అనే మహిళ కొంతకాలంగా అనారోగ్యంతో ఉంది. కుటుంబ సభ్యులు ఆమెను ఓ మాంత్రికుడి దగ్గరకు తీసుకెళ్లారు. ఆమెకు దెయ్యం ఆవహించిందని, దీన్ని వదిలించేందుకు వైద్యం చేయాలని మాంత్రికుడు చెప్పాడు. బుధవారం రాత్రి మంత్రాల పేరుతో ఆమెను రెండు గంటలకుపైగా ఇనుప చైన్తో చితకబాదాడు. ఆ తర్వాత ఆమె జట్టు పట్టుకుని ఈడ్చాడు. ఈ దెబ్బలకు ఆమె అపస్మారకస్థితిలోకి వెళ్లడంతో, మాంత్రికుడు అక్కడి నుంచి పరారయ్యాడు. కుటుంబసభ్యులు ఆమెను చికిత్స కోసం ప్రభుత్వాస్పత్రిలో చేర్చారు. ఈ ఘటనపై విచారణ ప్రారంభించామని, నిందితుడిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు.
దెయ్యం పట్టిందని మహిళను చితకబాదాడు
Published Fri, Sep 23 2016 8:01 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆర్మీ ఉద్యోగికి జైలుశిక్ష
హిందూ, ముస్లింలను వేరు చేస్తున్న బీజేపీ
మూగ జీవాలను రక్షించుకోవాలి..
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
తప్పక చదవండి
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- సుప్రీం కోర్టుకు కేజ్రీవాల్ పిటిషన్
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- ఐపీఎల్లో నేటి (మే 7) మ్యాచ్
- షర్మిల.. ఎందుకిలా..!
- MI Vs SRH: ఆల్టైమ్ రికార్డు సమం
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
Advertisement