ముగిసిన వరుణయాగం | Rainy yagam is end | Sakshi
Sakshi News home page

ముగిసిన వరుణయాగం

Aug 10 2015 4:44 PM | Updated on Mar 28 2018 11:08 AM

వరుణ యాగంలో పూర్ణ్ణాహుతి నిర్వహిస్తున్న వేదపండితులు - Sakshi

వరుణ యాగంలో పూర్ణ్ణాహుతి నిర్వహిస్తున్న వేదపండితులు

ఘట్‌కేసర్ మండలంలోని ఏదులాబాద్‌లోని భ్రమరాంబ మల్లికార్జున దేవాలయంలో నిర్వహిస్తున్న వరుణ యాగం సోమవారం పూర్ణ్ణాహుతితో ముగిసింది.

ఘట్‌కేసర్ (రంగారెడ్డి జిల్లా) : ఘట్‌కేసర్ మండలంలోని ఏదులాబాద్‌లోని భ్రమరాంబ మల్లికార్జున దేవాలయంలో నిర్వహిస్తున్న వరుణ యాగం సోమవారం పూర్ణ్ణాహుతితో ముగిసింది. మూడురోజుల పాటు నిర్వహించిన వరుణ యాగంలో అనేక మంది మహిళా భక్తులు, పలు పార్టీల నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ వరుణ యాగం చేయడానికి దేవాలయ ధర్మకర్త కంట్లం శంకరప్ప సంకల్పించడం చాల మంచిదన్నారు. దీంతో సకల జీవరాసులకు మేలు కలుగుతుందన్నారు. ముగింపు కార్యక్రమంలో బలిహరణ చేసి పూర్ణాహుతి నిర్వహించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement