ముగిసిన వరుణయాగం | Rainy yagam is end | Sakshi
Sakshi News home page

ముగిసిన వరుణయాగం

Aug 10 2015 4:44 PM | Updated on Mar 28 2018 11:08 AM

వరుణ యాగంలో పూర్ణ్ణాహుతి నిర్వహిస్తున్న వేదపండితులు - Sakshi

వరుణ యాగంలో పూర్ణ్ణాహుతి నిర్వహిస్తున్న వేదపండితులు

ఘట్‌కేసర్ మండలంలోని ఏదులాబాద్‌లోని భ్రమరాంబ మల్లికార్జున దేవాలయంలో నిర్వహిస్తున్న వరుణ యాగం సోమవారం పూర్ణ్ణాహుతితో ముగిసింది.

ఘట్‌కేసర్ (రంగారెడ్డి జిల్లా) : ఘట్‌కేసర్ మండలంలోని ఏదులాబాద్‌లోని భ్రమరాంబ మల్లికార్జున దేవాలయంలో నిర్వహిస్తున్న వరుణ యాగం సోమవారం పూర్ణ్ణాహుతితో ముగిసింది. మూడురోజుల పాటు నిర్వహించిన వరుణ యాగంలో అనేక మంది మహిళా భక్తులు, పలు పార్టీల నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ వరుణ యాగం చేయడానికి దేవాలయ ధర్మకర్త కంట్లం శంకరప్ప సంకల్పించడం చాల మంచిదన్నారు. దీంతో సకల జీవరాసులకు మేలు కలుగుతుందన్నారు. ముగింపు కార్యక్రమంలో బలిహరణ చేసి పూర్ణాహుతి నిర్వహించారు.
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement