
'తెలంగాణకు పరిష్కారం లభించకపోతే.. ముందస్తు ఎన్నికలు'
సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఎంపీలందరూ రాజీనామాలు సమర్పించడం, విభజన అంశంపై తీర్మానం చేయని పక్షంలో లోకసభకు ముందస్తు ఎన్నికలు రావొచ్చని ఎన్సీపీ నేత తారిఖ్ అన్వర్ జోస్యం చెప్పారు.
Oct 15 2013 9:17 PM | Updated on Oct 19 2018 8:23 PM
'తెలంగాణకు పరిష్కారం లభించకపోతే.. ముందస్తు ఎన్నికలు'
సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఎంపీలందరూ రాజీనామాలు సమర్పించడం, విభజన అంశంపై తీర్మానం చేయని పక్షంలో లోకసభకు ముందస్తు ఎన్నికలు రావొచ్చని ఎన్సీపీ నేత తారిఖ్ అన్వర్ జోస్యం చెప్పారు.