పిడుగు పడి రైతు మృతి | Farmer killed by thunder bolt | Sakshi
Sakshi News home page

పిడుగు పడి రైతు మృతి

Aug 11 2015 3:51 PM | Updated on Oct 2 2018 6:35 PM

ఖమ్మం జిల్లా పాల్వంచ మండలం తొగ్గుడెంలో పిడుగుపాటుకు రైతు మృతి చెందాడు.

పాల్వంచ రూరల్: ఖమ్మం జిల్లా పాల్వంచ మండలం తొగ్గుడెంలో పిడుగుపాటుకు రైతు మృతి చెందాడు. గ్రామానికి చెందిన కొమరం రామారావు (34) మంగళవారం మధ్యాహ్నం పొలం పనుల్లో ఉండగా వర్షం మొదలైంది. దీంతో చెట్టు కిందకు వెళ్లాడు. అదే సమయంలో పిడుగుపడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement