మావోయిస్టులు - కోబ్రా దళాల మధ్య కాల్పులు | crossfire in chhattisgarh between maoists and cobra forces | Sakshi
Sakshi News home page

మావోయిస్టులు - కోబ్రా దళాల మధ్య కాల్పులు

Jan 20 2014 1:40 PM | Updated on Oct 9 2018 2:51 PM

ఛత్తీస్గఢ్ లోని సుక్మా జిల్లా బెర్జి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు - కోబ్రా బలగాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.

ఛత్తీస్గఢ్ లోని సుక్మా జిల్లా బెర్జి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు - కోబ్రా బలగాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. మావోయిస్టుల కోసం పోలీసులు అటవీ ప్రాంతంలో గాలిస్తుండగా, వారికి బెర్జి అటవీ ప్రాంతంలో కొంతమంది మావోయిస్టులు ఎదురయ్యారు. ఇరు పక్షాల మధ్య హోరా హోరీగా కాల్పులు జరిగాయి.

ఈ కాల్పుల్లో ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి. మావోయిస్టుల వైపు నుంచి ఎంతమంది గాయపడ్డారోనన్న విషయం మాత్రం ఇంకా తెలియరాలేదు. అయితే మావోయిస్టుల నుంచి పోలీసులు మాత్రం భారీ సంఖ్యలో ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement