మిలిషియా సభ్యుల లొంగుబాటు | two Militia members arrested | Sakshi
Sakshi News home page

మిలిషియా సభ్యుల లొంగుబాటు

Aug 29 2017 1:44 PM | Updated on Aug 21 2018 7:53 PM

మిలిషియా ప్లాటూన్‌ సెక్షన్‌ కమాండర్‌తో పాటు మరో మహిళా మిలిషియా సభ్యురాలు మంగళవారం పోలీసుల ఎదుట లొంగిపోయారు.

ఏటూరునాగారం: మిలిషియా ప్లాటూన్‌ సెక్షన్‌ కమాండర్‌తో పాటు మరో మహిళా మిలిషియా సభ్యురాలు మంగళవారం పోలీసుల ఎదుట లొంగిపోయారు. పొడియం లక్క(20), సోడి లక్ష్మి(18) అనే ఇద్దరు మిలిషియా సభ్యులు ఈ రోజు ఏటూరునాగారం ఏఎస్పీ సమక్షంలో లొంగిపోయారు. వీరిపై పలు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరిద్దరు ఛత్తీస్‌గఢ్‌ జిల్లా బీజాపూర్‌కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement