కాళేశ్వరున్ని దర్శించుకున్న డిప్యూటి స్పీకర్ | telangana deputy speaker visits kaleswara temple | Sakshi
Sakshi News home page

కాళేశ్వరున్ని దర్శించుకున్న డిప్యూటి స్పీకర్

Feb 23 2015 2:54 PM | Updated on Sep 2 2017 9:47 PM

కాళేశ్వరున్ని దర్శించుకున్న డిప్యూటి స్పీకర్

కాళేశ్వరున్ని దర్శించుకున్న డిప్యూటి స్పీకర్

త్రివేణి సంగమ క్షేత్రంలోని కాళేశ్వర ముక్తేశ్వర ఆలయాన్ని డిప్యూటిస్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి సందర్శించారు.

కరీంనగర్ (మహదేవపూరం): త్రివేణి సంగమ క్షేత్రంలోని కాళేశ్వర ముక్తేశ్వర ఆలయాన్ని డిప్యూటిస్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి సందర్శించారు. సోమవారం కరీంనగర్ జిల్లా మహదేవపురం మండలం కాళేశ్వరం చేరుకున్న డిప్యూటి స్పీకర్ కుటుంబసభ్యులతో సహా పూజలు నిర్వహించారు.     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement