తెలంగాణ యాత్రికులపై సీఎంఓ అధికారుల ఆరా | telangana cmo officers wrote letter to indian embassy officer in nepal | Sakshi
Sakshi News home page

తెలంగాణ యాత్రికులపై సీఎంఓ అధికారుల ఆరా

Apr 25 2015 5:06 PM | Updated on Aug 11 2018 7:08 PM

శనివారం నేపాల్‌లో సంభవించిన భూకంపం వల్ల తెలంగాణ ప్రాంతం నుంచి వెళ్లిన యాత్రికులకు ఏమైనా ఇబ్బందులు కలిగాయా అనే అంశంపై తెలంగాణ సీఎంఓ అధికారులు ఆరా తీస్తున్నారు.

హైదరాబాద్ : శనివారం నేపాల్‌లో సంభవించిన భూకంపం వల్ల తెలంగాణ ప్రాంతం నుంచి వెళ్లిన యాత్రికులకు ఏమైనా ఇబ్బందులు కలిగాయా అనే అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు ఆరా తీస్తున్నారు.

 

తెలంగాణ నుంచి ఎవరైనా ఇబ్బందులకు గురైతే వెంటనే సహాయం అందించాల్సిందిగా నేపాల్‌లో భారత రాయబారి రంజిత్‌రేకు ఓ లేఖ రాసి పంపించినట్లు సీఎంఓ అధికారులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement