‘మాటల గారడీ తప్ప చేసిందేమీ లేదు’ | renuka chowdary slams cm kcr | Sakshi
Sakshi News home page

‘మాటల గారడీ తప్ప చేసిందేమీ లేదు’

Sep 8 2017 4:22 PM | Updated on Aug 15 2018 8:12 PM

కేసీఆర్‌ మాటల గారడీ తప్ప రైతులకు చేసింది ఏమీలేదని కాంగ్రెస్ నేత రేణుకా చౌదరీ విమర్శించారు.

పాల్వంచ: కేసీఆర్‌ మాటల గారడీ తప్ప రైతులకు చేసింది ఏమీలేదని కాంగ్రెస్ నేత రేణుకా చౌదరీ విమర్శించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. రైతులకు సంకెళ్లు వేసిన చరిత్ర టీఆర్‌ఎస్‌దేనన్నారు. రైతులకు అండగా కాంగ్రెస్‌ పార్టీ ఎప్పుడూ ఉంటుందని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement